ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదిక మీద గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి, జానపద నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామ హేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు నాట్యాచార్య షేక్. ఖలీల్ శిష్యబృందాన్ని సత్కరించారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదిక మీద గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి, జానపద నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామ హేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు నాట్యాచార్య షేక్. ఖలీల్ శిష్యబృందాన్ని సత్కరించారు.

.jpeg)
.jpeg)



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి