జీవాత్మ.. పరమాత్మ తత్వాన్ని వివరించేది కఠోపనిషత్తు
జీవాత్మ.. పరమాత్మ తత్వ నిరూపణం చేసే విశేష ఉపనిషత్తే కఠోపనిషత్తు అని చిన్మయా మిషన్ సువీరా నంద స్వామి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటే శ్వరస్వామి దేవాలయం అన్న మయ్య కళావేదికపై సోమవారం రాత్రి బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిల కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు నీహెచ్ మసా నయ్య, సహాయ ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానంద స్వామి మాట్లాడుతూ కఠోపని షత్తులోని జీవాత్మ, పరమా త్మల స్వరూపం, మరణానం తర రహస్యం ప్రధాన ఇతివృ త్తంగా ఉంటుందన్నారు.
.jpeg)




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి