సీహెచ్ మస్తానయ్యకు అభినందన సత్కారం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆలయ కమిటీ అధ్యక్షుడు, ఆధ్యాత్మికవేత్త, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్న సీహెచ్ మస్తానయ్యకు బుధవారం అభినంద సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ వ్యాపారవేత్త మర్రెడ్డి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. అతిథులుగా విశ్వయోగి విశ్వంజీమహరాజ్, ఆధ్యాత్మికవేత్త సముద్రాల రామానుజాచా ర్యులు, ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి, ఆలయ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహే శ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య పాల్గొని మస్తానయ్యను ఘనంగా సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి